Wednesday, September 22

సమస్య

కాశ్మీరు

20-09-2010 మొదటిపేజీలో శ్రీధర్ పెద్ద కార్టూను భలే వుంది. మన్మోహన్ నాయకత్వం లో అఖిలపక్షం వాళ్లు, బక్కెట్లతో నీళ్లూ, తువ్వాళ్లతో సహా, షేవింగ్ క్రీములూ, కత్తెరలూ, దువ్వెన్నలూ, రేజర్లూ, అద్దాలూ తీసుకెళుతుంటే, కాశ్మీరువాడు తన గడ్డం, జుట్టూ నిక్కబొడుచుకోగా, వురిమి చూస్తున్నాడు.

ఆయన కార్టూను వేసిన అసలు వుద్దేశ్యం యేమిటోగానీ, ఓ కొత్త అయిడియా వచ్చింది.

నిజం గా కేంద్ర ప్రభుత్వం "కాశ్మీరు సాయిబ్బు బాబులూ--భారతీయ జన జీవన స్రవంతిలో కలవండి--మీకు గడ్డాలూ, జుట్టూ మేము వుచితం గా, నెప్పి తెలియకుండా కత్తిరించి పెడతాము!" అంటూ ఓ పథకం ప్రకటించి, దాని అమలుని అఖిలపక్ష నేతలకి అప్పచెపితే యెంత బాగుంటుంది!

అలాగే, రాష్ట్రాలకి కూడా ఆ పథకాన్ని విస్తరింపచేసి, అక్కడ కూడా అఖిలపక్ష నేతలకి అప్పగిస్తే, ఇంకా బాగుంటుంది.

ఇష్టం లేనివాళ్లకి పాకిస్తానుకో, దుబాయికో లేదా ప్రపంచం లో మీరుకోరుకున్న చోటికి వుచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామంటే, కాశ్మీరు సమస్య శాశ్వతం గా తీరడం తో పాటు, మన దేశ వుగ్రవాద దరిద్రం పూర్తిగా వొదిలి పోతుందేమో!

మరి ఈ పథకానికి మీ వోటు వేస్తారా?

2 comments:

Anonymous said...

వారి సమస్య బార్బర్ షాపుల కొరత అంటారా? కాదేమో :)

కృష్ణశ్రీ said...

డియర్ snkr!

టపా పూర్తిగా చదవకుండానే, మీకు ఆమాత్రం అర్థం అయినందుకు చాలా సంతోషం.

ధన్యవాదాలు.