Saturday, January 8

ఆంథ్ర భవితవ్యం

శ్రీకృష్ణ కమిటీ

అయ్యింది! గవర్నరు నరసిం హం గారన్నట్టు, డిసెంబరు 31 తరవాత....జనవరి ఫస్టే వచ్చింది!

వడ్లగింజలో బియ్యపుగింజే వుంటుంది....అని తేల్చింది శ్రీకృష్ణ కమిటీ!

చిన్నపిల్లవాడు సైతం సూచించగల రెండు పరిష్కారాలనీ సూచించడానికి, పదినెల్లు శ్రమించి, డబ్బుచేసిన (చేసుకొన్న) రిపోర్టు ఇచ్చింది! ఇంకా కొన్ని విచిత్రమైన పోకడలు పోయింది--ఆరెండే పరిష్కారాలు అని నిర్ధారించడానికి!

తాను పట్టిన.....మూడే....కాదు....రెక్కలుకూడా వున్నాయి.....అనేవాళ్లకి ఇవన్నీ చెవికెక్కుతాయా?

రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తారట!

నివురుగప్పిన నిప్పు మీద వాయువు చిమ్మద్దురా.....ఒరే! నాశనమైపోతావు! జాగ్రత్త!

ఇది నా శాపం కాదు.....కాంగీల సంస్కృతి!

ఖబడ్దార్!

No comments: